కువైట్: న్యూ రెసిడెంట్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన AWQAF
- February 18, 2020
కువైట్ మరియు హవాలీ గవర్నరేట్లలో పవిత్ర ఖురాన్ పారాయణం నమోదు కోసం కొత్త నివాసితుల నమోదును నలిపివేశారు. ఆవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గవర్నరేట్లలో నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినందున కొత్త రిజిస్ట్రేషన్స్ ఆపేసినట్లు అధికారవర్గాల నుంచి సమాచారం. కొత్త రిజిస్ట్రన్లు సుమారు 12,000 మంది ఉండగా..అందులో 800 మంది స్థానికులు ఉన్నారు. అయితే...పవిత్ర ఖురాన్ను కంఠస్థం చేసి పఠించాలనుకునే వారి నమోదులో మంత్రిత్వ శాఖ వివక్ష చూపదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







