కువైట్: న్యూ రెసిడెంట్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన AWQAF
- February 18, 2020కువైట్ మరియు హవాలీ గవర్నరేట్లలో పవిత్ర ఖురాన్ పారాయణం నమోదు కోసం కొత్త నివాసితుల నమోదును నలిపివేశారు. ఆవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గవర్నరేట్లలో నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినందున కొత్త రిజిస్ట్రేషన్స్ ఆపేసినట్లు అధికారవర్గాల నుంచి సమాచారం. కొత్త రిజిస్ట్రన్లు సుమారు 12,000 మంది ఉండగా..అందులో 800 మంది స్థానికులు ఉన్నారు. అయితే...పవిత్ర ఖురాన్ను కంఠస్థం చేసి పఠించాలనుకునే వారి నమోదులో మంత్రిత్వ శాఖ వివక్ష చూపదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ