కువైట్: న్యూ రెసిడెంట్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన AWQAF
- February 18, 2020
కువైట్ మరియు హవాలీ గవర్నరేట్లలో పవిత్ర ఖురాన్ పారాయణం నమోదు కోసం కొత్త నివాసితుల నమోదును నలిపివేశారు. ఆవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గవర్నరేట్లలో నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినందున కొత్త రిజిస్ట్రేషన్స్ ఆపేసినట్లు అధికారవర్గాల నుంచి సమాచారం. కొత్త రిజిస్ట్రన్లు సుమారు 12,000 మంది ఉండగా..అందులో 800 మంది స్థానికులు ఉన్నారు. అయితే...పవిత్ర ఖురాన్ను కంఠస్థం చేసి పఠించాలనుకునే వారి నమోదులో మంత్రిత్వ శాఖ వివక్ష చూపదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







