కన్స్ట్రక్షన్ సైట్లో ప్రాణాలు కోల్పోయిన భారత వలసదారుడు
- February 18, 2020భారతదేశం నుంచి వచ్చిన ఓ వలసదారుడు, దుబాయ్లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని కేరళకు చెందిన రహ్మాన్గా గుర్తించారు. దుబాయ్లో ప్లానింగ్ ఇంజనీర్గా రెహ్మాన్ పనిచేస్తున్నట్లు సోషల్ వర్కర్ నజీర్ వటనపల్లి చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకి పంపించేందుకోసం రహ్మాన్ కుటుంబ సభ్యులకు వటనపల్లి సహకరిస్తున్నారు. భవనంపైకి రెహ్మాన్ ఎందుకు వెళ్ళారన్నది తెలియరాలేదనీ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని వటనపల్లి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల