హ్యామన్ ట్రాఫికింగ్: 20 మిలియన్ కువైటీ దినార్స్ ఆర్జించిన సంస్థ
- February 18, 2020కువైట్: హ్యామన్ ట్రాఫికింగ్ని అరికట్టే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీకి సంబంధించి విస్తు గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కువైట్కి 10,000 మంది వర్కర్స్ని తీసుకొచ్చిన ఆ సంస్థ 20 మిలియన్ కువైటీ దినార్స్ని ఆర్జించింది. సెక్యూరిటీ సర్వీసెస్, ఓ మేజర్ కంపెనీపై చేసిన ఫిర్యాదు చేపథ్యంలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ కాంట్రాక్ట్పై బంగ్లాదేశీ వర్కర్స్ని ఈ సంస్థ తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2000 కువైటీ దినార్స్ ఒక్కొక్కరికీ ఛార్జ్ చేశారు. స్టాంప్ రెసిడెన్స్ కింద 500 కువైటీ రెసిడెన్స్ని వసూలు చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్, ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..