బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ కొనుగోలు చేసిన భారతీయుడు
- February 19, 2020
దుబాయ్:ఎNMC హెల్త్ ఫౌండర్, ఆ సంస్థకు ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. గత మే నెల నాటికి శట్టిె, 19.22 శాతం స్టేక్ని కలిగి వున్నారు. కాగా, NMC వైస్ ఛైర్మన్ ముహైరి అలాగే కుబైసి 15.92 శాతం అలాగే 7.66 శాతం స్టేక్ కలిగ వున్నారు. బి.ఆర్. శెట్టి ప్రత్యేకతల విషయానికొస్తే, 1942లో జన్మించారీయన. బవగుతు రఘురామ్ శెట్టి ఆయన పూర్తి పేరు. 2019 నాటికి భారతదేశంలో 42వ అత్యంత సంపన్నుడీయన. మొత్తం ఆయన ఆస్తుల విలువ 1.6 బిలియన్ డాలర్లు. యూఏఈకి 1973లో వచ్చారు. బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ ఆయన సొంతం చేసుకున్నారు. ఫినాబలర్, నియో ఫార్మా, బిఆర్ఎస్ వెంచుర్స్, బిఆర్ లైఫ్ వంటివి ఆయనకు సంబంధించిన ఇతర సంస్థలు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







