బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ కొనుగోలు చేసిన భారతీయుడు
- February 19, 2020
దుబాయ్:ఎNMC హెల్త్ ఫౌండర్, ఆ సంస్థకు ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. గత మే నెల నాటికి శట్టిె, 19.22 శాతం స్టేక్ని కలిగి వున్నారు. కాగా, NMC వైస్ ఛైర్మన్ ముహైరి అలాగే కుబైసి 15.92 శాతం అలాగే 7.66 శాతం స్టేక్ కలిగ వున్నారు. బి.ఆర్. శెట్టి ప్రత్యేకతల విషయానికొస్తే, 1942లో జన్మించారీయన. బవగుతు రఘురామ్ శెట్టి ఆయన పూర్తి పేరు. 2019 నాటికి భారతదేశంలో 42వ అత్యంత సంపన్నుడీయన. మొత్తం ఆయన ఆస్తుల విలువ 1.6 బిలియన్ డాలర్లు. యూఏఈకి 1973లో వచ్చారు. బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ ఆయన సొంతం చేసుకున్నారు. ఫినాబలర్, నియో ఫార్మా, బిఆర్ఎస్ వెంచుర్స్, బిఆర్ లైఫ్ వంటివి ఆయనకు సంబంధించిన ఇతర సంస్థలు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!