భారతీయుడు-2 సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి
- February 20, 2020
చెన్నై:ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో బుధవారం రాత్రి 150 అడుగులు గల భారీ క్రేన్ కిందపడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.దర్శకుడు శంకర్కు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప సవిత ఆస్పత్రికి తరలించారు.ఈ ఘోర ప్రమాదంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!