భారతీయుడు-2 సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి
- February 20, 2020
చెన్నై:ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో బుధవారం రాత్రి 150 అడుగులు గల భారీ క్రేన్ కిందపడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.దర్శకుడు శంకర్కు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప సవిత ఆస్పత్రికి తరలించారు.ఈ ఘోర ప్రమాదంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







