మస్కట్ : ఛాతి నొప్పితో పదేళ్ల ఇండియన్ స్టూడెంట్ మృతి
- February 20, 2020
మస్కట్ లోని ఇండియన్ స్కూల్ లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ అనారోగ్యంతో మృతి చెందింది. స్కూల్ కు వెళ్లి బాలికకు సడెన్ గా ఎడమ చేయ్యి, ఛాతిలో నొప్పి వచ్చింది. విషయం స్కూల్ స్టాఫ్ కు తెలుపటంతో వెంటనే ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. పెయిన్ తగ్గేందుకు అయిన్ట్మెంట్ పూసారు. అయితే..ఛాతి నొప్పి మరింత తీవ్రం కావటంతో చిన్నారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రి మృతి చెందింది. బాలిక మృతి పట్ల స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు. కూతురు అకాల మరణంతో ఆమె కుటుంబం షాక్ లో ఉందని స్కూల్ స్టాఫ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







