మస్కట్ : ఛాతి నొప్పితో పదేళ్ల ఇండియన్ స్టూడెంట్ మృతి
- February 20, 2020
మస్కట్ లోని ఇండియన్ స్కూల్ లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ అనారోగ్యంతో మృతి చెందింది. స్కూల్ కు వెళ్లి బాలికకు సడెన్ గా ఎడమ చేయ్యి, ఛాతిలో నొప్పి వచ్చింది. విషయం స్కూల్ స్టాఫ్ కు తెలుపటంతో వెంటనే ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. పెయిన్ తగ్గేందుకు అయిన్ట్మెంట్ పూసారు. అయితే..ఛాతి నొప్పి మరింత తీవ్రం కావటంతో చిన్నారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రి మృతి చెందింది. బాలిక మృతి పట్ల స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు. కూతురు అకాల మరణంతో ఆమె కుటుంబం షాక్ లో ఉందని స్కూల్ స్టాఫ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







