మస్కట్ : ఛాతి నొప్పితో పదేళ్ల ఇండియన్ స్టూడెంట్ మృతి
- February 20, 2020
మస్కట్ లోని ఇండియన్ స్కూల్ లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ అనారోగ్యంతో మృతి చెందింది. స్కూల్ కు వెళ్లి బాలికకు సడెన్ గా ఎడమ చేయ్యి, ఛాతిలో నొప్పి వచ్చింది. విషయం స్కూల్ స్టాఫ్ కు తెలుపటంతో వెంటనే ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. పెయిన్ తగ్గేందుకు అయిన్ట్మెంట్ పూసారు. అయితే..ఛాతి నొప్పి మరింత తీవ్రం కావటంతో చిన్నారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రి మృతి చెందింది. బాలిక మృతి పట్ల స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు. కూతురు అకాల మరణంతో ఆమె కుటుంబం షాక్ లో ఉందని స్కూల్ స్టాఫ్ తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!