వలసదారుల ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభం
- February 20, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున& వలసదారులకు ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సర్వీస్ని ఆటోమైజేషన్ విధానంలో తీసుకొస్తున్నారు. కాగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ సెమినార్ ఆదివారం (23 ఫిబ్రవరి) నుంచి జరుగుతుందని చెప్పారాయన. ఈ కొత్త విధానాన్ని వినియోగించుకోవడానికి లీగల్ స్టేటస్ కలిగిన లేదా అఫీషియల్ స్టేటస్ కలిగిన కంపెనీలు, తమ అప్లికేషన్లను కంపెనీ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇ-మెయిల్ ఉపయోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు