వలసదారుల ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభం
- February 20, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున& వలసదారులకు ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సర్వీస్ని ఆటోమైజేషన్ విధానంలో తీసుకొస్తున్నారు. కాగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ సెమినార్ ఆదివారం (23 ఫిబ్రవరి) నుంచి జరుగుతుందని చెప్పారాయన. ఈ కొత్త విధానాన్ని వినియోగించుకోవడానికి లీగల్ స్టేటస్ కలిగిన లేదా అఫీషియల్ స్టేటస్ కలిగిన కంపెనీలు, తమ అప్లికేషన్లను కంపెనీ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇ-మెయిల్ ఉపయోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..