వలసదారుల ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభం
- February 20, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున& వలసదారులకు ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సర్వీస్ని ఆటోమైజేషన్ విధానంలో తీసుకొస్తున్నారు. కాగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ సెమినార్ ఆదివారం (23 ఫిబ్రవరి) నుంచి జరుగుతుందని చెప్పారాయన. ఈ కొత్త విధానాన్ని వినియోగించుకోవడానికి లీగల్ స్టేటస్ కలిగిన లేదా అఫీషియల్ స్టేటస్ కలిగిన కంపెనీలు, తమ అప్లికేషన్లను కంపెనీ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇ-మెయిల్ ఉపయోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







