వలసదారుల ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభం
- February 20, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున& వలసదారులకు ఆన్లైన్ రెసిడెన్స్ రెన్యువల్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సర్వీస్ని ఆటోమైజేషన్ విధానంలో తీసుకొస్తున్నారు. కాగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ సెమినార్ ఆదివారం (23 ఫిబ్రవరి) నుంచి జరుగుతుందని చెప్పారాయన. ఈ కొత్త విధానాన్ని వినియోగించుకోవడానికి లీగల్ స్టేటస్ కలిగిన లేదా అఫీషియల్ స్టేటస్ కలిగిన కంపెనీలు, తమ అప్లికేషన్లను కంపెనీ లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇ-మెయిల్ ఉపయోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







