రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఆమ్నెస్టీ లేదు
- February 20, 2020కువైట్:ఈ ఏడాది ఆమ్నెస్టీ, రెసిడెన్సీ ఉల్లంఘనులకు లేదని తెలుస్తోంది. ఉల్లంఘనుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారనీ, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్ లేదా ఇతర గల్ఫ్ దేశాలకు ఐదేళ్ళదాకా తిరిగి రానిచ్చే అవకాశం లేదని సమాచారం. ఓ రిపోస్ట్ ప్రకారం, స్పాన్సర్స్ ద్వారా ఉద్యోగాలు పొందినవారు, ఆ తర్వాత స్పాన్సర్ని కాదని, వేరే వారి వద్ద పని కుదుర్చుకుని, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారనీ, ఈ సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోయిందనీ, క్షమాభిక్ష ద్వారా ఇలాంటివారు తగిన జరీమానాలు చెల్లించకుండా సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారనీ తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు