కిడ్నాప్ అయిన తనయుడ్ని 24 ఏళ్ళ తర్వాత కలిసిన తండ్రి
- February 21, 2020
సౌదీ అరేబియా:డిఎన్ఎ టెస్ట్, కుటుంబానికి దూరమైన కొడుకుని తండ్రికి దగ్గర చేసింది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం అలీ అల్ ఖెనిజి తనయుడు ముసా, 1996లో కిడ్నాప్కి గురయ్యారు. దమామ్ లోని చిల్డ్రన్స్ హాస్పిటల్లో చిన్నారికి తన భార్య జన్మనిచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అలి అల్ ఖెనిజి చెప్పారు. కుమారుడు కిడ్నాప్కి గురవడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ముసా తల్లిదండ్రులు తమ ఆవేదనను వివరించారు. ఎట్టకేలకు తమ కుమారుడు తమకు దక్కాడనీ, డీఎన్ఏ పరీక్షల ద్వారా తమ కుమారుడ్ని తాము సొంతం చేసుకోగలిగామనీ, ఇది సెలబ్రేషన్స్ సమయం అని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







