కిడ్నాప్ అయిన తనయుడ్ని 24 ఏళ్ళ తర్వాత కలిసిన తండ్రి
- February 21, 2020
సౌదీ అరేబియా:డిఎన్ఎ టెస్ట్, కుటుంబానికి దూరమైన కొడుకుని తండ్రికి దగ్గర చేసింది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం అలీ అల్ ఖెనిజి తనయుడు ముసా, 1996లో కిడ్నాప్కి గురయ్యారు. దమామ్ లోని చిల్డ్రన్స్ హాస్పిటల్లో చిన్నారికి తన భార్య జన్మనిచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అలి అల్ ఖెనిజి చెప్పారు. కుమారుడు కిడ్నాప్కి గురవడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ముసా తల్లిదండ్రులు తమ ఆవేదనను వివరించారు. ఎట్టకేలకు తమ కుమారుడు తమకు దక్కాడనీ, డీఎన్ఏ పరీక్షల ద్వారా తమ కుమారుడ్ని తాము సొంతం చేసుకోగలిగామనీ, ఇది సెలబ్రేషన్స్ సమయం అని వారు చెప్పారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







