అలా చేస్తే పాక్-భారత్ చర్చలు ఫలిస్తాయి: వైట్ హౌస్
- February 22, 2020
అమెరికా: అగ్రరాజ్యం అమెరికా భారత్, పాక్ల మధ్య చర్చలు ఫలప్రదం కావాలంటే ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోవాలని తాజాగా శ్వేతసౌధం శుక్రవారం ఓ ప్రకటన చేసింది. తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద మూకలపై పాకిస్థాన్ కచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భారత్, పాక్ల మధ్య చర్చలు విజయవంతమవుతాయని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. కాగా భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తన వంతు సహాకారం అందజేస్తారని, ఇరు దేశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యటన సందర్భంగా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. పై విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







