అలా చేస్తే పాక్-భారత్ చర్చలు ఫలిస్తాయి: వైట్ హౌస్
- February 22, 2020
అమెరికా: అగ్రరాజ్యం అమెరికా భారత్, పాక్ల మధ్య చర్చలు ఫలప్రదం కావాలంటే ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోవాలని తాజాగా శ్వేతసౌధం శుక్రవారం ఓ ప్రకటన చేసింది. తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద మూకలపై పాకిస్థాన్ కచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భారత్, పాక్ల మధ్య చర్చలు విజయవంతమవుతాయని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. కాగా భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తన వంతు సహాకారం అందజేస్తారని, ఇరు దేశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యటన సందర్భంగా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. పై విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







