మస్కట్:వెజిటెబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెంటర్స్ కి చెక్
- February 23, 2020
మస్కట్:వెజిటెబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెంటర్స్ కు చెక్ పెట్టేలా మస్కట్ మున్సిపాలిటీ కొత్త ఆలోచనతో ముందుకువచ్చింది. అసలు స్ట్రీట్ వెంటర్స్ కు సేల్స్ లేకుండా చేయటం ద్వారా
వారి సంఖ్యను గణనీయంగా తగ్గించొచ్చనే నిర్ణయానికి వచ్చింది. అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్న మున్సిపాలిటీ అధికారులు..ఇక నుంచి వెజిటేబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెండర్స్ దగ్గర సరుకులు ఏవీ కొనొద్దని సూచించింది. వాళ్లను పూర్తిగా పట్టించుకోవద్దని పిలుపునిచ్చింది. కన్సూమర్స్ కు నాణ్యమైన సరుకులు అందించే లక్ష్యంతో మున్సిపాలిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఆర్డర్ 847/2017 ప్రకారం మార్కెట్లో సరుకులు అమ్మే ప్రతి ఒక్కరు మున్సిపల్ అథారిటీ నుంచి పర్మిషన్ పొందాల్సి ఉంది. కన్సూమర్స్ సేఫ్టీ, హెల్త్ స్టాండర్స్ మేయిన్టేన్ చేసేందుకు అధికారుల నుంచి గుర్తింపు తప్పని సరి చేసింది. అయితే..స్ట్రీట్ వెండర్స్ ఎలాంటి గుర్తింపు లేకుండా నాసిరకం వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ స్ట్రీట్ వెండర్స్ ఎవౌడ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







