దుబాయ్:రెంటల్ బైస్కిల్ సర్వీస్ ప్రారంభించిన ఆర్టీఏ
- February 23, 2020
దుబాయ్ లో బైస్కిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభమైంది. రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అండ్ కరీమ్ సంస్థ అఫిషియల్ గా తొలి బైస్కిల్ రెంటల్ సర్వీస్ ను లాంఛ్ చేసింది. స్టార్టింగ్ ఫేజ్ లో దుబాయ్ లోని 78 స్టేషన్స్ ఏర్పాటు చేసి 780 బైస్కిల్స్ ను ప్రజలకు రెంట్ ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో స్టేషన్స్ సంఖ్యను 78 నుంచి 350 వరకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బైస్కిల్స్ ను 3,500 వరకు పెంచనున్నారు. ఒక్కసారి మెంబర్ షిప్ తీసుకున్న తర్వాత బైస్కిల్స్ అద్దెకు తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
డైలీ మెంబర్ షిప్ Dh20, వీక్లీ మెంబర్ షిప్ Dh50, నెలవారి మెంబర్ షిప్ Dh75, ఇయర్లీ మెంబర్ షిప్ కాస్ట్ ను Dh420 గా నిర్ణయించారు. బైస్కిల్ ను రెంట్ తీసుకున్న తర్వాత 45 నిమిషాల పాటు రైడ్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి 30 మినిట్స్ అడిషనల్ టైంకి Dh10 ఛార్జ్ వేస్తారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







