దుబాయ్:రెంటల్ బైస్కిల్ సర్వీస్ ప్రారంభించిన ఆర్టీఏ
- February 23, 2020దుబాయ్ లో బైస్కిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభమైంది. రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అండ్ కరీమ్ సంస్థ అఫిషియల్ గా తొలి బైస్కిల్ రెంటల్ సర్వీస్ ను లాంఛ్ చేసింది. స్టార్టింగ్ ఫేజ్ లో దుబాయ్ లోని 78 స్టేషన్స్ ఏర్పాటు చేసి 780 బైస్కిల్స్ ను ప్రజలకు రెంట్ ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో స్టేషన్స్ సంఖ్యను 78 నుంచి 350 వరకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బైస్కిల్స్ ను 3,500 వరకు పెంచనున్నారు. ఒక్కసారి మెంబర్ షిప్ తీసుకున్న తర్వాత బైస్కిల్స్ అద్దెకు తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
డైలీ మెంబర్ షిప్ Dh20, వీక్లీ మెంబర్ షిప్ Dh50, నెలవారి మెంబర్ షిప్ Dh75, ఇయర్లీ మెంబర్ షిప్ కాస్ట్ ను Dh420 గా నిర్ణయించారు. బైస్కిల్ ను రెంట్ తీసుకున్న తర్వాత 45 నిమిషాల పాటు రైడ్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి 30 మినిట్స్ అడిషనల్ టైంకి Dh10 ఛార్జ్ వేస్తారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA