మస్కట్ ఎయిర్పోర్ట్లో కొత్త కేటరింగ్ బిల్డింగ్ ప్రారంభం
- February 25, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త కేటరింగ్ బిల్డింగ్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రారంభించింది. ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్ ఈ ఫెసిలిటీని డెవలప్ చేసింది. ఈ సందర్భంగా న్యూ బ్రాండ్ ఐడెంటిటీ ఫర్ ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్ - ట్రాన్సవ్ుని కూడా ప్రారంభించారు. ట్రాన్సవ్ు అనేది గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సాట్స్, కేటరింగ్, మస్కట్ డ్యూటీ & రఫీ వంటివాటికి సంబంధించిన ఓ కన్సార్టియవ్ు. ఈ కేటగరింగ్ ఫెసిలిటీలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో వుంచారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించడం జరిగింది. 35,270 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని రూపొందించారు. రిసెప్షన్ ఏరియా 2,718 చదరపు మీటర్లు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!