విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు
- February 25, 2020
మనామా: స్కాలర్షాప్స్ మరియు అటాచెస్ డైరెక్టరేట్ - ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న తమ విద్యార్థులు, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. 90 శాతం ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు, ఈ స్కాలర్షిప్లకు అర్హులు. పాస్పోర్ట్, ఐడీ కార్డ్స్ మరియు గ్రేడ్స్ రిపోర్ట్స్ తాలూకు కాపీలను ఈ మేరకు అందించాల్సి వుంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలు, ఆప్టిట్యూడ్ టెస్టుల ద్వారా స్కాలర్షిప్ల ఎంపిక జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







