విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు
- February 25, 2020
మనామా: స్కాలర్షాప్స్ మరియు అటాచెస్ డైరెక్టరేట్ - ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న తమ విద్యార్థులు, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. 90 శాతం ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు, ఈ స్కాలర్షిప్లకు అర్హులు. పాస్పోర్ట్, ఐడీ కార్డ్స్ మరియు గ్రేడ్స్ రిపోర్ట్స్ తాలూకు కాపీలను ఈ మేరకు అందించాల్సి వుంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలు, ఆప్టిట్యూడ్ టెస్టుల ద్వారా స్కాలర్షిప్ల ఎంపిక జరుగుతుంది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







