కువైట్: 8కి చేరిన కరోనా వైరస్ కేసులు
- February 25, 2020
కువైట్ లో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఇరాన్ లోని మషాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆప్పత్రికి తరలించారు. లేటెస్ట్ గా నమోదైన ఈ కేసులతో కువైట్ లో కోవిడ్ -19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురిలోనూ కోవిడ్-19 వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ప్రయాణించిన విమానంలోనే ప్రస్తుతం వైరస్ సోకిన వారు కూడా ప్రయాణించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు