ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇక లేరు
- February 25, 2020
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల ఆయన ఇవాళ రాజధాని కైరోలో తుదిశ్వాస విడిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 1981 నుంచి 2011 వరకు మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసే వరకు ముబారక్ ఈజిప్టును పరిపాలించారు. ఈజిప్టులో 2011లో తనపై జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు 240 మంది నిరసనకారులను చంపించారనే ఆరోపణలపై ముబారక్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2017లో ఆయనను మళ్లీ జైలు నుంచి విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







