ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇక లేరు
- February 25, 2020
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల ఆయన ఇవాళ రాజధాని కైరోలో తుదిశ్వాస విడిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 1981 నుంచి 2011 వరకు మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసే వరకు ముబారక్ ఈజిప్టును పరిపాలించారు. ఈజిప్టులో 2011లో తనపై జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు 240 మంది నిరసనకారులను చంపించారనే ఆరోపణలపై ముబారక్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2017లో ఆయనను మళ్లీ జైలు నుంచి విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







