అబుధాబి: ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ స్పెషల్ డ్రైవ్
- February 25, 2020
అబుధాబి:ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసేందుకు ఇండియన్ ఎంబసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 28(శుక్రవారం) రోజు రువైస్ హౌజింగ్, 1 గెస్ట్ హౌజ్ లోని సెకండ్ ఫ్లోర్ కాన్పరెన్స్ రూమ్ లో రెన్యూవల్ కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. లాస్ట్ టోకెన్ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఇవ్వనున్నట్లు ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రవాసీయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంబీసీ అధికారులు కోరారు. మరింత సమాచారం కోసం పాస్ పోర్ట్, వీసా ప్రొసిజర్ అప్లికేషన్స్ కోసం ఎంబసీ వెబ్ సైట్ http://www.indembassyuae.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే 024492700 నెంబర్ కు ఆదివారం నుంచి గురువారం వరకు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చని తెలిపారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







