భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన ట్రంప్
- February 26, 2020ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అనంతరం అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్రంప్కు పరిచయం చేశారు. భారత్లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక