కువైట్:సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు
- February 26, 2020కువైట్:కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ కాకుండా కువైట్ ఇంటిరీయర్ మినిస్ట్రి చర్యలు చేపట్టింది. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని..అనవసర ప్రచారాలను మానుకోవాలని సూచించింది. కరోనా వైరస్ ఎదుర్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్