కువైట్:సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు
- February 26, 2020
కువైట్:కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ కాకుండా కువైట్ ఇంటిరీయర్ మినిస్ట్రి చర్యలు చేపట్టింది. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని..అనవసర ప్రచారాలను మానుకోవాలని సూచించింది. కరోనా వైరస్ ఎదుర్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







