నేడు, రేపు అరకు ఉత్సవ్
- February 29, 2020
విశాఖపట్నం : అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో ‘అరకు ఉత్సవ్-2020’కు పర్యటకశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ ఉత్సవ్ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు జరుగున్న అరకు ఉత్సవ్లో క్రీడా పోటీలు, ఫుడ్ కోర్ట్లు, వివిధ రకాల స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. అరకు ఉత్సవ్ను భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఉత్సవ్లో గిరిజన సంప్రదాయ నృత్యాలతో పాటు సినీ సంగీత విభావరి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు