సీఎం జగన్తో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ
- February 29, 2020
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎంతో అంబానీ చర్చిస్తున్నారు. జగన్ను కలిసిన వారిలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్లో ముఖేష్ అపాయింట్మెంట్ లేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు