9వ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం ప్రారంభం
- March 04, 2020
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్)ని ప్రారంభించారు. ‘బియాండ్ కమ్యూనికేషన్’ పేరుతో 2 రోజులపాటు ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. 64 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ 16 దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇన్డెప్త్ డిస్కషన్ ప్యానెల్స్, ఇన్స్పిరేషనల్ స్పీచెస్, సెషన్స్, వర్కషాప్స్ అలాగే ఇంటరాక్టివ్ ఫోరమ్స్ ని ఐజిసిఎఫ్లో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు