1.95 మిలియన్ సౌదీ రియాల్స్ దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
- March 04, 2020
రియాద్:సౌదీ పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రియాద్లోని ఓ బ్యాంకు నుంచి డబ్బుని తరలిస్తున్న వాహనంపై దాడి చేసి 1.95 మిలియన్సౌదీ రియాల్స్ని దొంగతనం చేసిన కేసులో వీరిని నిందితులుగా భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 13న ఈ ఘటన జరిగిందని రియాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ షకీర్ అల్ తువైజిరి చెప్పారు. డబ్బు తరలిస్తున్న బ్యాంకు వాహనంపై ఆయుధాలతో దాడి చేసి, డబ్బుని దొంగిలించి ఫేక్ నెంబర్ ప్లేట్తో కూడిన కారులో నిందితులు పారిపోయారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







