క్లినిక్ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు
- March 06, 2020
కువైట్: కైరవాన్ పోలీక్లినిక్ నుంచి కరోనా వైరస్ అనుమానితుడొకరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన సిబ్బంది వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సమాచారం అంఇంచారు. పారిపోయిన వ్యక్తిని కువైటీగా గుర్తించారు. ఇటీవలే సదరు వ్యక్తి థాయిలాండ్లో పర్యటించాడనీ, ఆ తర్వాత హౌస్ క్వారింటీన్లో వుంచారనీ తెలుస్తోంది. కరోనా లక్షణాలతో అతను అస్వస్థతకు గురికావడంతో కైరవాన్ హెల్త్ సెంటర్కి తరలించగా, అతన్ని జబెర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. జబెర్ హాస్పిటల్కి తనను తరలించనున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే అతను పారిపోయినట్లు సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..