అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఐసీఆర్ఎఫ్
- March 06, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), లేబరర్స్ కోసం కరోనా వైరస్ విషయమై అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 1000 ఫ్లయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరోనా వైరస్ పట్ల అవగాహన కోసం. పలు లేబర్ క్యాంప్స్ వద్ద పోస్టర్స్ని కూడా అతికిస్తున్నారు. కాగా, ఐసీఆర్ఎఫ్, 2000కి పైగా యాంటీ బ్యాక్టీరియల్ సోప్లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ పికె చౌదరి ఈ కార్యక్రమాన్ని జెంజ్లోని ఓ లేబర్ క్యాంప్ వద్ద ప్రారంభించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు