కరోనా ఎఫెక్ట్: హోలీ వేడుకలు రద్దు
- March 06, 2020
బహ్రెయిన్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్లో హోలీ వేడుకల్ని రద్దు చేశారు. మనామాలో 200 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీనాథ్జీ కృష్ణ టెంపుల్, హోలీ అలాగే రంగోత్సవ్ సెలబ్రేషన్స్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నఱ్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు డివోటీస్కి సమాచారం పంపించారు. ఎక్కువగా గేదరింగ్స్ వుండకూడదని ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు సూచించడం జరిగింది. తట్టయ్ హిందు కమ్యూనిటీ ఛైర్మన్ సుశీల్ ముల్జిమాల్ (టెంపుల్ నిర్వాహకులు) మాట్లాడుతూ, బహ్రెయిన్ ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తున్నామనీ, కరోనా వైరస్ని అరికట్టే విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనీ, ఈ నేపథ్యంలోనే ప్రతి యేడాదీ నిర్వహించే హోలీ / రంగోత్సవ్ని రద్దు చేస్తున్నామి చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు