ఉపరాష్ట్రపతి చొరవ.. ఏపీకి రూ.2,498 కోట్లు
- March 06, 2020అమరావతి:ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్కు రూ.2,498.89 కోట్లు కేంద్రం విడుదల చేసిందిv. ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపులపై మీడియాలో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కేంద్రం ఎఫ్సీఐకి రూ.2,498.89 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ ఎఫ్సీఐ బదిలీ చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల