కువైట్ నుండి 7 దేశాలకు నిలిచిపోయిన విమాన రాకపోకలు
- March 07, 2020
కువైట్:కువైట్ నుండి ఇండియా మరియు 6 ఇతర దేశాలకు విమాన రాకపోకలు నిలిపివేసింది.కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో మార్చి 6 నుండి ఒక వారం వరకు ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, సిరియా, లెబనాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఇండియా వంటి 7 దేశాలతో విమాన సర్వీసులను శుక్రవారం రాత్రి క్యాబినెట్ అత్యవసర సమావేశంలో నిలిపివేయాలని నిర్ణయించారు.2 వారాల వరకు ఈ దేశాలలో ఉన్న ప్రవాసులు ప్రవేశం నిషేధించారని DGCA నుండి వచ్చిన సర్క్యులర్ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







