లేబర్ చట్టం ఉల్లంఘన: 200 మందికి పైగా డిపోర్టేషన్
- March 07, 2020
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 200 మందికి పైగా వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 207 మంది ఫారిన్ నేషనల్స్ని మార్చి 1 నుంచి మార్చి 7 మధ్య డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. మార్చి 1 నుంచి మార్చి 7 వరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ తనిఖీల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!