లేబర్ చట్టం ఉల్లంఘన: 200 మందికి పైగా డిపోర్టేషన్
- March 07, 2020
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 200 మందికి పైగా వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 207 మంది ఫారిన్ నేషనల్స్ని మార్చి 1 నుంచి మార్చి 7 మధ్య డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. మార్చి 1 నుంచి మార్చి 7 వరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ తనిఖీల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







