కరోనా అలర్ట్: యూఏఈ, కువైట్, బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్
- March 07, 2020
సౌదీ అరేబియాకి సంబంధించి మూడు ఎయిర్ పోర్టులకే పరిమితం చేస్తూ యూఏఈ, కువైట్ అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లకు మాత్రమే ప్రయాణీకుల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాగా, కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్కి సంబంధించి కేవలం కమర్షియల్ ట్రక్కుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..