కువైట్:ఇండియా నుంచి వచ్చిన వారికి 2 వారాల క్వారంటైన్ తప్పనిసరి
- March 08, 2020
కువైట్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా కువైట్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండియాతో పాటు ఏడు దేశాల నుంచి వచ్చే వారిపై రెండు వారాల తప్పనిసరి నిర్బంధం విధించింది. ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సిరియా, లెబనాన్, ఈజిప్ట నుంచి వచ్చే ప్రయాణికులు తాము కువైట్ చేరిన రోజు నుంచి 14 రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ ఏడు దేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ పై వారం పాటు బ్యాన్ విధిస్తున్నట్లు వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







