కువైట్:ఇండియా నుంచి వచ్చిన వారికి 2 వారాల క్వారంటైన్ తప్పనిసరి
- March 08, 2020
కువైట్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా కువైట్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండియాతో పాటు ఏడు దేశాల నుంచి వచ్చే వారిపై రెండు వారాల తప్పనిసరి నిర్బంధం విధించింది. ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సిరియా, లెబనాన్, ఈజిప్ట నుంచి వచ్చే ప్రయాణికులు తాము కువైట్ చేరిన రోజు నుంచి 14 రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ ఏడు దేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ పై వారం పాటు బ్యాన్ విధిస్తున్నట్లు వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!







