డిపార్టింగ్ ప్రయాణీకులకు స్మార్ట్ గేట్స్ నిలిపివేత
- March 09, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అలాగే దుబాయ్ వరల్డ్ సెంట్రల్, డిపార్టింగ్ పాసెంజర్స్కి మార్చి 8 నుంచి స్మార్ట్ గేట్స్ అందుబాటులో లేకుండా చేశారు అధికారులు. కరోనా వైరస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ, థాయిలాండ్, లెబనాన్, సిరియా, ఇటలీ, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ని నిర్వహించడం జరుగుతోంది. జిసిసిఎ గైడ్లైన్స్ ప్రకారం, బహ్రెయిన్, ఇరాన్ మరియు చైనా నుంచి వచ్చే విమానాల్ని సస్పెండ్ చేశారు. యూఏఈ - సౌదీ అరేబియా మధ్య విమానాల్ని రియాద్, జెడ్డా, దమ్మావ్ు ఎయిర్ పోర్టులకే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







