డిపార్టింగ్ ప్రయాణీకులకు స్మార్ట్ గేట్స్ నిలిపివేత
- March 09, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అలాగే దుబాయ్ వరల్డ్ సెంట్రల్, డిపార్టింగ్ పాసెంజర్స్కి మార్చి 8 నుంచి స్మార్ట్ గేట్స్ అందుబాటులో లేకుండా చేశారు అధికారులు. కరోనా వైరస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ, థాయిలాండ్, లెబనాన్, సిరియా, ఇటలీ, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ని నిర్వహించడం జరుగుతోంది. జిసిసిఎ గైడ్లైన్స్ ప్రకారం, బహ్రెయిన్, ఇరాన్ మరియు చైనా నుంచి వచ్చే విమానాల్ని సస్పెండ్ చేశారు. యూఏఈ - సౌదీ అరేబియా మధ్య విమానాల్ని రియాద్, జెడ్డా, దమ్మావ్ు ఎయిర్ పోర్టులకే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







