కరోనా: నిర్భంధానికి గురైన ఉద్యోగస్తులపై కీలక ఆదేశాలు
- March 09, 2020
కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి), అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకూ కరోనా వైరస్ క్వారంటీన్ ఉద్యోగులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటీన్ ఉద్యోగులు తిరిగి పని చేయడానికి రాకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్ధారిత సమయం వరకు అనుమానితుల్ని తిరిగి విధుల్లో చేర్చుకోరాదనీ, అయితే మానవీయ కోణంలో వారికి వేతనాలు మాత్రం చెల్లించాలనీ ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయి. కువైటీ, నాన్ కువైటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







