కరోనా: నిర్భంధానికి గురైన ఉద్యోగస్తులపై కీలక ఆదేశాలు
- March 09, 2020
కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి), అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకూ కరోనా వైరస్ క్వారంటీన్ ఉద్యోగులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటీన్ ఉద్యోగులు తిరిగి పని చేయడానికి రాకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్ధారిత సమయం వరకు అనుమానితుల్ని తిరిగి విధుల్లో చేర్చుకోరాదనీ, అయితే మానవీయ కోణంలో వారికి వేతనాలు మాత్రం చెల్లించాలనీ ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయి. కువైటీ, నాన్ కువైటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







