కరోనా: నిర్భంధానికి గురైన ఉద్యోగస్తులపై కీలక ఆదేశాలు
- March 09, 2020
కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి), అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకూ కరోనా వైరస్ క్వారంటీన్ ఉద్యోగులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటీన్ ఉద్యోగులు తిరిగి పని చేయడానికి రాకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్ధారిత సమయం వరకు అనుమానితుల్ని తిరిగి విధుల్లో చేర్చుకోరాదనీ, అయితే మానవీయ కోణంలో వారికి వేతనాలు మాత్రం చెల్లించాలనీ ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయి. కువైటీ, నాన్ కువైటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







