జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు
- March 09, 2020
రావల్పిండి (పాకిస్థాన్): పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను భద్రత కోసం రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికాపై మసూద్ అజార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ బహవాల్పూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని తేలింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని అమరికా సాయుధ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే మసూద్అజార్ ను రావల్పిండికి తరలించారని సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు