జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు
- March 09, 2020
రావల్పిండి (పాకిస్థాన్): పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను భద్రత కోసం రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికాపై మసూద్ అజార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ బహవాల్పూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని తేలింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని అమరికా సాయుధ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే మసూద్అజార్ ను రావల్పిండికి తరలించారని సమాచారం.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







