సౌదీ నుంచి వస్తూ ఒమాన్ లో చిక్కుకున్న తెలుగోళ్లు
- March 10, 2020
అనంతపురం జిల్లా కదిరి, చిత్తూరు జిల్లా కురబలకోట, అంగళ్లు, మదనపల్లె తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది వరకు ముస్లింలు పవిత్ర మక్కా సందర్శనార్థం గత నెల 24న బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సోమవారం ఉదయం జెద్దాలోని కింగ్ ఖలీద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులోని ఓ ఇద్దరు ఇతర ప్రయాణికులకు జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు జరిపి.. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో ఒమన్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







