కువైట్: వైరస్ అటాక్ అయినా సీక్రసీ మెయిన్టేన్ చేస్తే ఫైన్..ఎంపీల సూచన
- March 11, 2020
కువైట్:కరోనా వైరస్ అటాక్ అయినా..ఎవరికి చెప్పకుండా సీక్రసీ మెయిన్టేన్ చేసే వారిపట్ల కొంత కఠినంగా ఉండాలని కువైట్ ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో ఇతర డిసిసెస్ ను దాటిపెడితే వారికి ఫైన్ విధించాలని ఎంపీలు సూచించారు. ఈ మేరకు హెల్త్ యాక్ట్ లో తగిన సవరణలు చేపట్టాలని కూడా తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖలెద్ అల్ హమద్ అల్ సబా ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై పోరాటానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు డిసీస్ వచ్చినట్లు తెలిసినా దాన్ని దాచే ప్రయత్నం చేసే వారికి ఫైన్ విధించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా జనం వైరస్ సోకగానే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే దిశగా ఫలితాలు సాధించొచ్చని సజిషన్ చేశారు. సమావేశం వివరాలను వెల్లడించిన స్పీకర్..కువైట్ లోని అన్ని స్టేట్ ఎజెన్సీలు కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమియిస్తున్నాయని వెల్లడించారు. సమిష్టి చర్యలు, తక్షణ నిర్ణయాలతో కరోనా వైరస్ పై కువైట్ ప్రజలు విజయం సాధిస్తారని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు