కువైట్: వైరస్ అటాక్ అయినా సీక్రసీ మెయిన్టేన్ చేస్తే ఫైన్..ఎంపీల సూచన
- March 11, 2020
కువైట్:కరోనా వైరస్ అటాక్ అయినా..ఎవరికి చెప్పకుండా సీక్రసీ మెయిన్టేన్ చేసే వారిపట్ల కొంత కఠినంగా ఉండాలని కువైట్ ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో ఇతర డిసిసెస్ ను దాటిపెడితే వారికి ఫైన్ విధించాలని ఎంపీలు సూచించారు. ఈ మేరకు హెల్త్ యాక్ట్ లో తగిన సవరణలు చేపట్టాలని కూడా తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖలెద్ అల్ హమద్ అల్ సబా ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై పోరాటానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు డిసీస్ వచ్చినట్లు తెలిసినా దాన్ని దాచే ప్రయత్నం చేసే వారికి ఫైన్ విధించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా జనం వైరస్ సోకగానే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే దిశగా ఫలితాలు సాధించొచ్చని సజిషన్ చేశారు. సమావేశం వివరాలను వెల్లడించిన స్పీకర్..కువైట్ లోని అన్ని స్టేట్ ఎజెన్సీలు కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమియిస్తున్నాయని వెల్లడించారు. సమిష్టి చర్యలు, తక్షణ నిర్ణయాలతో కరోనా వైరస్ పై కువైట్ ప్రజలు విజయం సాధిస్తారని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







