రియాద్: కన్నుమూసిన సౌదీ రాయల్, ప్రకటించిన కోర్టు

- March 11, 2020 , by Maagulf
రియాద్: కన్నుమూసిన సౌదీ రాయల్, ప్రకటించిన కోర్టు

ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కన్నుమూశారు.  మార్చి 10న ప్రిన్స్ పరమపదించినట్లు రియాద్‌లోని రాయల్ కోర్టు ప్రకటించింది. బుధవారం రియాద్ లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో ఫ్యూనరల్ ప్రేయర్ నిర్వహించారు. ప్రిన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని, అల్లా అదనిపై కరుణతో స్వర్గం యందు స్థానం కల్పించాలని ప్రార్ధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com