వలసదారుల పట్ల మానవీయతను ప్రదర్శించిన అధికారికి సత్కారం
- March 11, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనాస్ అల్ సలెహ్, కెపెఎ్టన్ మెషాల్ అల్ హజ్రిని సత్కరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో సుభాన్ పోలీ క్లినిక్ వద్ద వేచి వున్న వలసదారులకు వాటర్ బాటిల్స్ని పంచి, మానవత్వం చాటుకున్నందుకు ఈ గౌరవం ఆయనకు లభించింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహ్యాన్, అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ హతెమ్ అల్ సయెగ్ ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ బిల్డింగ్లోని మినిస్టర్ కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







