వలసదారుల పట్ల మానవీయతను ప్రదర్శించిన అధికారికి సత్కారం
- March 11, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనాస్ అల్ సలెహ్, కెపెఎ్టన్ మెషాల్ అల్ హజ్రిని సత్కరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో సుభాన్ పోలీ క్లినిక్ వద్ద వేచి వున్న వలసదారులకు వాటర్ బాటిల్స్ని పంచి, మానవత్వం చాటుకున్నందుకు ఈ గౌరవం ఆయనకు లభించింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహ్యాన్, అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ హతెమ్ అల్ సయెగ్ ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ బిల్డింగ్లోని మినిస్టర్ కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







