కువైట్:ప్రవాసీయులకు మెడికల్ టెస్ట్ స్టార్ట్..ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరికీ మెడికల్ చెకప్
- March 12, 2020
కువైట్:కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఫారెన్ నుంచి వచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కువైట్ లోకి ప్రవేశించిన విదేశీయులు అందరికీ మెడికల్ చెకప్ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరు ఖచ్చితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మిష్రఫ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి మెడికల్ చెకప్ డ్రైవ్ చేపట్టింది. ఈజిప్టియన్స్, లెబనిస్, సిరియన్స్ కి ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. ఇండియాతో సహా 23 వైరస్ ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని కువైట్ తెలిపింది.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు