కమిలిన చర్మానికి ఊరట ఈ ప్యాక్ తో
- May 20, 2015
ఎండలో తిరగడం వల్ల చర్మం కమలడం, జిడ్డుగా తయారవడం వంటి సమస్యలు విసిగిస్తాయి. దీనికి విరుగుడుగా...4 టేబుల్ స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని, 15 నిమిషాలు ఆరనివ్వాలి.తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నిమ్మరసం చర్మంపై మురికిని తొలగిస్తుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మకాంతిని పెంచుతాయి. ఈ ప్యాక్ను రోజూ వేసుకోవచ్చు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







