కమిలిన చర్మానికి ఊరట ఈ ప్యాక్ తో
- May 20, 2015
ఎండలో తిరగడం వల్ల చర్మం కమలడం, జిడ్డుగా తయారవడం వంటి సమస్యలు విసిగిస్తాయి. దీనికి విరుగుడుగా...4 టేబుల్ స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని, 15 నిమిషాలు ఆరనివ్వాలి.తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నిమ్మరసం చర్మంపై మురికిని తొలగిస్తుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మకాంతిని పెంచుతాయి. ఈ ప్యాక్ను రోజూ వేసుకోవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









