నర్స్ మొహంపై ఉమ్మివేసిన కరోనా వైరస్ పేషెంట్
- March 12, 2020కువైట్: కరోనా వైరస్తో బాధపడుతున్న ఓ పేషెంట్, నర్సుపై ఉమ్మి వేసినట్లు మహిళా డాక్టర్ ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగా సదరు కరోనా పేషెంట్ ఈ ఘటనకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్పై కరిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సదరు మహిళా డాక్టర్. అయితే, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలూ లేవు. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ని ఇతరులకు అంటించేందుకు ప్రయత్నిస్తే మాత్రం కరిన చర్యలుంటాయని చట్టం చెబుతోంది. కాగా, ఈ ఘటనపై నర్సింగ్ సొసైటీ తీవ్రంగా స్పందించింది. బాధిత నర్స్కి తమ సంఘీభావం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు