కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ వరల్డ్ కప్ కు ప్రేక్షకులు నాట్ అలౌడ్
- March 13, 2020
కరోనా ఎఫెక్ట్ దాదాపు ప్రతీ రంగంపై ప్రభావం చూపిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ, క్రీడా రంగాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అవగా..మరికొన్ని ఈవెంట్స్ ఆడియన్స్ లేకుండా పేలవంగా జరిగిపోయాయి. ఇప్పుడు దుబాయ్ వరల్డ్ కప్ 2020కి కూడా కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. మైదాన్ వేదికగా జరిగే దుబాయ్ వరల్డ్ కప్ ప్రేక్షకులకు అనుమతి లేదని దుబాయ్ రేసింగ్ క్లబ్ ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 25న జరగాల్సిన పోస్ట్-పొజిషన్ డ్రా, మార్చి 26న జరగాల్సిన బ్రేక్ ఫాస్ట్ విత్ ది స్టార్స్, వెల్కం రిసెప్షన్ సహా అన్ని సపోర్టింగ్ ఈవెంట్స్ ను రద్దు చేశారు. కేవలం హార్స్ కనెక్టర్స్, రేసింగ్ అఫిషియల్స్, అక్రిడిటెడ్ మీడియా పర్సన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?