మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్
- March 14, 2020![1 మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్](https://www.maagulf.com/godata/articles/202003/AP_1584171474.jpg)
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని వినియోగించాలని పబ్లిక్కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్ అయిన ట్రాఫిక్ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ పీరియడ్లో ఇంపౌండ్మెంట్ అయిన, అలాగే బ్లాక్పాయింట్స్ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నౌమి ఈ ఆఫర్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..