మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్
- March 14, 2020అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని వినియోగించాలని పబ్లిక్కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్ అయిన ట్రాఫిక్ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ పీరియడ్లో ఇంపౌండ్మెంట్ అయిన, అలాగే బ్లాక్పాయింట్స్ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నౌమి ఈ ఆఫర్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్