షేర్డ్ అకామడేషన్లో వర్కర్స్కి వైద్య పరీక్షలు
- March 14, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎఫర్ట్లో భాగంగా, కరోనా వైరస్ని అరికట్టేందుకు షేర్డ్ అకామడేషన్లో వుంటోన్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత షేర్డ్ అకామడేషన్ ఓనర్ సహకారంతో ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, వైద్య పరీక్షల్లో ఇప్పటిదాకా ఎక్కడా పాజిటివ్ కేసు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, సదరు అకామడేషన్ ఓనర్, ఆ అకామడేషన్ని వర్కర్స్ క్వారంటైన్గా వినియోగించేందుకు అంగీకరించినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!
- అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!
- బహ్రెయిన్లో కేరళ ఫ్యామిలీకి తొలగిన 18 ఏళ్ల కష్టాలు.. గౌరవంగా భారత్ కు..!!
- కువైట్ లో వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!
- దుబాయ్ మెట్రో సమీపంలో వ్యక్తికి గుండెపోటు.. రక్షించిన డాక్టర్..!!
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై ఏఏఐబీ సంచలన నివేదిక..