షేర్డ్ అకామడేషన్లో వర్కర్స్కి వైద్య పరీక్షలు
- March 14, 2020మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎఫర్ట్లో భాగంగా, కరోనా వైరస్ని అరికట్టేందుకు షేర్డ్ అకామడేషన్లో వుంటోన్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత షేర్డ్ అకామడేషన్ ఓనర్ సహకారంతో ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, వైద్య పరీక్షల్లో ఇప్పటిదాకా ఎక్కడా పాజిటివ్ కేసు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, సదరు అకామడేషన్ ఓనర్, ఆ అకామడేషన్ని వర్కర్స్ క్వారంటైన్గా వినియోగించేందుకు అంగీకరించినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు