షేర్డ్ అకామడేషన్లో వర్కర్స్కి వైద్య పరీక్షలు
- March 14, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎఫర్ట్లో భాగంగా, కరోనా వైరస్ని అరికట్టేందుకు షేర్డ్ అకామడేషన్లో వుంటోన్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత షేర్డ్ అకామడేషన్ ఓనర్ సహకారంతో ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, వైద్య పరీక్షల్లో ఇప్పటిదాకా ఎక్కడా పాజిటివ్ కేసు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, సదరు అకామడేషన్ ఓనర్, ఆ అకామడేషన్ని వర్కర్స్ క్వారంటైన్గా వినియోగించేందుకు అంగీకరించినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









