షేర్డ్ అకామడేషన్లో వర్కర్స్కి వైద్య పరీక్షలు
- March 14, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎఫర్ట్లో భాగంగా, కరోనా వైరస్ని అరికట్టేందుకు షేర్డ్ అకామడేషన్లో వుంటోన్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత షేర్డ్ అకామడేషన్ ఓనర్ సహకారంతో ఈ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, వైద్య పరీక్షల్లో ఇప్పటిదాకా ఎక్కడా పాజిటివ్ కేసు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, సదరు అకామడేషన్ ఓనర్, ఆ అకామడేషన్ని వర్కర్స్ క్వారంటైన్గా వినియోగించేందుకు అంగీకరించినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు







