సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు..
- January 24, 2016
ఢిల్లీలో సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. 25 మంది చిన్నారులకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2015 సంవత్సరానికిగానూ సాహస పురస్కారాలను అందజేశారు. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. అవార్డులు అందుకున్న బాలలు, వారి తల్లిదండ్రులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









