కరోనా ఎఫెక్ట్: విజిటర్స్ అందరికీ క్వారంటైన్
- March 17, 2020ఒమన్ సుల్తానేట్, విమానాల ద్వారా, సముద్రం మీదుగా, లేదా రోడ్డు మార్గంలో దేశంలోకి వచ్చేవారిని క్వారంటీన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఒమనీయులతోపాటుగా అందరికీ క్వారంటీన్ తప్పనిసరి అని అధికారులు అంటున్నారు. దేశంలోకి వచ్చే ట్రాలెవర్స్ స్వచ్ఛందంగా క్వారంటీన్కి సహకరించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పార్కులు, పబ్లిక్ ప్లే ఏరియాస్ని ఇప్పటికే మూసి వేశారు. ఫ్రైడే ప్రార్థనల్నీ సస్పెండ్ చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..